April 2025 శబరిమల సన్నిధానం తెరుచు తేదీలు

P Madhav Kumar


శబరిమల సన్నిధానం , పంగుని ఉతిరం ఆరట్టు & విషు పండుగ రెండూ ఏప్రిల్ 2025 లో వచ్చాయి.

శ్రీకోవిల్ 1 ఏప్రిల్ 2025 సాయంత్రం తెరవబడుతుంది మరియు 18 ఏప్రిల్ 2025 రాత్రికి మూసివేయబడుతుంది.

1/4/2025 తిరుసన్నిధానం తెరవబడుతుంది.

2/4/2025 ఉదయం పంకుని ఆరాట్టు ఉత్సవ ధ్వజారోహణం.

11/4/2025 న పంకుని ఆరాట్టు అనగా స్వామి వారి జన్మదినం.

14/4/2025 మేడ విషు పండుగ

18/4/2025 రాత్రి తిరుసన్నిధానం ముగింపు

కాబట్టి , దాదాపు 17 రోజుల పాటు , సన్నిధానం భక్తుల పూజల కోసం తెరిచి ఉంటుంది

దర్శనం కోరుకునే అయ్యప్పలు దయచేసి మీ ప్రయాణాన్ని తదనుగుణంగా ప్లాన్ చేసుకోండి

స్వామియే శరణం అయ్యప్ప
Tags
Chat